ఓవైసీ గెలవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు

63చూసినవారు
హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎంఐఎం గెలవాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహ్మాత్ బెగ్ కార్పొరేటర్లతో కలిసి వట్టేపల్లి లోని అహ్మద్ ప్యాలస్ లో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ. అత్యధిక మెజారిటీతో అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్