జూన్ 3న ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటాం: జీఏడీ

70చూసినవారు
జూన్ 3న ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటాం: జీఏడీ
AP: జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆ లోగా వాటిని ఖాళీ చేయాల‌ని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్