పాతబస్తీలో చార్మినార్ ఎమ్మెల్యే ప్రచారం

72చూసినవారు
పాతబస్తీలో ఎంఐఎం బలంగా ఉందని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. మంగళవారం ఘన్సి బజార్ డివిజన్ పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్