మక్కా మసీదులో ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు

73చూసినవారు
మిలాద్-ఉన్-నభి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మాత్ బెగ్ సూచించారు. సోమవారం చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో పలువురు ఎంఐఎం నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లీం ప్రజలకు మిలాద్-ఉన్-నభి శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో ముస్లీంలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్