ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధం: ఎమ్మేల్యే

75చూసినవారు
పేద ప్రజలకు ఎంఐఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జూల్ఫీకర్ అలీ స్పష్టం చేశారు. గత నాలుగు రోజులుగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల ఇండ్లను కూల్చాలనుకుంటే ముందుగా తమను ఎదుర్కోవాలని తెలిపారు. ప్రజల కోసం తాము తమ ప్రాణాలను అర్పించాడనికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్