నిందితులను కఠినంగా శిక్షించాలి

80చూసినవారు
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. తనను ఘటనా స్థలానికి వెళ్లకుండా పోలీసులు సోమవారం హైదరాబాద్ ధూల్ పెట్లో హౌస్ అరెస్ట్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నేతలను అక్కడికి వెళ్లడానికి అనుమతినిచ్చి. తనను ఎందుకు గృహనిర్బంధం చేశారని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్