కిషన్ బాగ్ లో బహదూర్ పురా ఎమ్మెల్యే ప్రచారం

83చూసినవారు
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ స్థానిక కార్పొరేటర్ హుస్సేనీ పాషా తో కలిసి ఆదివారం పర్యటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి పోటి చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం అధ్వర్యంలో చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అసదుద్దీన్ ఒవైసీని గెలిపించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్