సైబర్ మోసాలు, నేరాలపై విద్యార్థుల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సుల్తాన్ బజార్ ఏసీపీ కె. శంకర్ సూచించారు. బుధవారం కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏసీపీ శంకర్ మాట్లాడుతూ. సైబర్ మోసానికి గురైతే 1930కి ఫోన్ చేయాలని సూచించారు.