కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి

71చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని భాగ్యనగర్ ఎన్టీవో మ్యూచువల్ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్లాబ్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఉద్యోగులకు కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్