రైన్ బజార్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం

56చూసినవారు
రైన్ బజార్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం
యాఖుత్ పుర నియోజకవర్గం పరిధిలోని రైన్ బజార్ డివిజన్ లో యాఖుత్ పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసరుద్దీన్ ఓవైసీ కి మద్దతుగా రైన్ బజార్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేశారు. తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్