తాగి నిమజ్జనం చేస్తే తాట తీయండి

75చూసినవారు
గణేష్ నిమజ్జనాల వేళ యువతకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాక్ ఇచ్చారు. ఎవరైనా మద్యం తాగి నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీసుకోవాలని బుధవారం హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. నిమజ్జనం చూసేందుకు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారితో కూడా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్