సీఎం రేవంత్ ను కలిసిన కేకే

1542చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు (కేకే) శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్లో చేరతానని కేకే ప్రకటించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్సి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్