మంత్రి ఉత్తమ్ తండ్రి పార్థివదేహానికి సీఎం నివాళి

68చూసినవారు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలను మహాప్రస్థానంలో ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై అయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రిని, అయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని అకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్