వరద బాధితుల సహాయార్థం

80చూసినవారు
వరద బాధితుల సహాయార్థం
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ. 1, 01, 75, 000 విరాళం అందించింది. అసోసియేషన్ ప్రతినిధులు ఎస్. నర్సింహారెడ్డి, యు. సురేందర్ తో పాటు ఇతర ముఖ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు.

సంబంధిత పోస్ట్