భారత మాజీ రాష్ట్రపతి, భారతర
త్న జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయన చ
ిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమర య
ోధుడిగా, దేశంలో విద్యారంగ అభివృద్ధికి
జాకీర్ హుస్సేన్ ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.