టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డ
ి సమక్షంలో పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ గూటికి చేరారు. వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలకు గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కడియం కావ్య, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.