చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం

67చూసినవారు
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అమీర్పేట్ కమ్మ సంఘంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పెషల్ ఎక్స్పో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. చేనేత వృత్తులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్