దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..

63చూసినవారు
దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న కుల్సుంపుర పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కమాతిపుర రౌడీషీటర్ ఆకాష్ తన సహచరులైన నలుగురు వ్యక్తులతో కలిసి జియాగూడ ఈనెల 4వ తేదీ నాడు 100 ఫీట్ రోడ్డు వద్ద కాపు కాసి డెలివరీ చేయడానికి వెళుతున్న స్విగ్గి బాయ్ ని అడ్డుకొని అతనికి కత్తి చూపించి అతని వద్ద నుండి సెల్ఫోన్, డబ్బులను కాజేశారు. డెలివరీ బాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్