ఓవైసీకి మద్దతుగా కార్వాన్ ఎమ్మేల్యే ప్రచారం

81చూసినవారు
టోలిచౌకి డివిజన్ పరిధిలో కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆదివారం లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ఎంఐఎం ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది పనులకు సంభందించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్