డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

67చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాం కాలనీలో కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ పనులను కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నసీరుద్దీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్