పార్టీలో పని చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు: కిషన్ రెడ్డి

50చూసినవారు
కష్టపడి క్రమశిక్షణతో పార్టీలో పని చేసే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని జయ గార్డెన్ లో హైదరబాద్ సెంట్రల్ జిల్లా కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో డా, గౌతమ్ రావు, ఏ. సూర్య ప్రకాష్ సింగ్, నంద కిషోర్ యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్