గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

51చూసినవారు
గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
సెప్టెంబర్ 7 నుండి మొదలవనున్న గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుందని, ఉత్సవాల్లో పాల్గొనే నగర పౌరులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది హుస్సేన్ సాగర్లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేయగా.. అదే విధానాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్