ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

72చూసినవారు
ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతి మొదటి పూజకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ప్రత్యేక పూజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీపా దాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్