ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి చేర్చాలి

67చూసినవారు
ముదిరాజ్ కులస్తులను బీసీ -డి నుంచి బీసీ -ఏ లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నగర అద్యక్షుడు టీ. సురేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ముదిరాజ్ మహాసభ ప్రతినిధులతో అయన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, శివ శంకర్, రాజయ్య, సాయిలు, సుదర్శన్, శ్రీనివాస్, రవీందర్, లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్