ప్రభుత్వం దృష్టికి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు

579చూసినవారు
సూర్యదయానికి ముందే మహానగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న మహిళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల కోసం వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాములు నాయక్ కార్మికులను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్