మొదటి సారి.. కోస్గిలో అరుదైన శస్త్ర చికిత్స

77చూసినవారు
మొదటి సారి.. కోస్గిలో అరుదైన శస్త్ర చికిత్స
2 సంవత్సరాలుగా వారికోస్ వీన్స్తో బాధపడుతున్న రోగికి కొడంగల్ నియోజకవర్గం కొస్గి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు ఆపరేషన్ చేశారు. జిల్లాలోనే మొదటి సారి అరుదైన ఆపరేషను విజయవంతంగా చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ తరువాత రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో డా. రంజిత్ కుమార్, డా. సాకేత్, డా. అనుదీప్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్