క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

1040చూసినవారు
క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కూకట్‌పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో రాజీవ్ గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని టోర్నమెంట్ నుప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ నగర్ లో క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్