హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ వసూలు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ లపై జగన్ ఫోటోలను ప్రదర్శించారు. ఇందుకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.