బాలాపూర్ చౌరస్తాను సందర్శించిన మాజీ మంత్రి

55చూసినవారు
బాలాపూర్ చౌరస్తాను సందర్శించిన మాజీ మంత్రి
మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్ చౌరస్తాలో గత కొద్ది రోజుల నుంచి ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నందువలన శనివారం సంబంధిత మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. బాలాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా కొత్త సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్