బిజెపి నేతల ముమ్మర ప్రచారం

70చూసినవారు
భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత శనివారం మలక్పేట్ లోని పలు కాలనీలలో శనివారం ఏకత్పురా బిజెపి ఎమ్మెల్యే కంటెస్టెడ్ వీరేందర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ శ్వేతా రెడ్డి & స్టేట్ లీడర్స్ జంగం మధుకర్ రెడ్డి, కొత్త కాపు రవీందర్ రెడ్డి, స్థానిక బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచార పర్వాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు.

సంబంధిత పోస్ట్