దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

63చూసినవారు
ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన చిన్నం నరేష్, శీలం గోపి రంగా రెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామరంగా రెడ్డి సమక్షంలో మంగళవారం వారు బీజేపీలో చేరారు. వారికి మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కండు వాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది అని అన్నారు. ప్రపంచంలోనే భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత బీజేపీదే అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్