పార్కు సుందరీకరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

67చూసినవారు
అనాంపురా డివిజన్ పరిధిలోని షోయబ్ మెమోరియల్ పార్కును మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కార్పొరేటర్ షేక్ అబ్రహంతో కలిసి శుక్రవారం పరిశీలించారు. స్థానికంగా కొనసాగుతున్న సుందరీకరణ పనులపై హార్టికల్చర్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పచ్చదనం పెంపునకు ప్రాముఖ్యత ఇవ్వాలని, పార్కుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్