మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట కన్నీరు పెట్టిన మహిళ

58చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ లో ఓవైపు విధి కుక్కలు, మరోవైపు గంజాయి బ్యాచ్ ల దాడులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జవహర్ నగర్ లో ఓ వ్యక్తిపై గంజాయి గ్యాంగ్ దాడి చేసిన విషయం తెలిసిందే. గురువారం జవహర్ నగర్ కు వచ్చిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎదుట ఓ మహిళ కన్నీరు పెట్టుకున్నారు. గంజాయి బ్యాచ్ లకు హైదరాబాద్ అడ్డాగా మారిందని, రోడ్లపై తాగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని, బయటకు రావాలంటే భయపడుతున్నామని వాపోయారు.

సంబంధిత పోస్ట్