వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

79చూసినవారు
వాసవి మిత్ర మండలి మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా వారి అధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో సోమవారం అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వచ్చి అన్నప్రసాద వితరణను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెద్ది నాగరాజు గుప్తా, కోశాదికారి రామిని తిరుమలేష్, గుప్తా, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్