కెసీఆర్ సైన్యం సిద్దం కావాలి: రాగిడి లక్ష్మారెడ్డి

1564చూసినవారు
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సిగ్మెంట్లలో ప్రచారానికి బీఆర్ఎస్ సిద్దమైంది. ఇందులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఏప్రిల్ 2 నుండి 15వ తేదీ వరకు ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రకటించారు. బుధవారం కూకట్ పల్లి ఎమ్మేల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి మాట్లాడారు. కెసీఆర్ సైన్యం సిద్దం కావాలని పిలుపునిచ్చారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్