జనజాతర సభకు తరలిన మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

68చూసినవారు
జనజాతర సభకు తరలిన మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
తుక్కుగూడలో శనివారం జరిగే జనజాతర సభకు మల్కాజ్ గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జి ఎన్ వి. సతీష్ కుమార్, వైనాల ప్రవీణ్, సంతోష్, రాందాస్, బాల్ రాజ్ యాదవ్, మోహన్ రాజ్, రాంచందర్, కన్నే మల్ల నాగరాజు, పివి సత్యనారాయణ, సిరిగిరి రాజు, శంకర్, రఘు యాదవ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్