నేతలను భయపెట్టి బీజేపీలోకి చేర్చుకుంటున్నారు: సోనియా

50చూసినవారు
నేతలను భయపెట్టి బీజేపీలోకి చేర్చుకుంటున్నారు: సోనియా
ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ప్రతిపక్ష నేతలను బెదిరించి బీజేపీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. జైపూర్‌లో సోనియా మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భారత కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్