మల్లారెడ్డి పై మండిపడ్డ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

2253చూసినవారు
మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, పేరుతో కోట్లు దండుకంటున్నారని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం దూలపల్లి లోని మైన పల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ మల్లారెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షలు దండుకుంటు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్