బిఆర్ఎస్ నేతల నిరసన ధర్నాలు

71చూసినవారు
భారతీయ రాష్ట్ర సమితి పిలుపుమేరకు గురువారం బిఆర్ఎస్ నేతల రైతు రుణమాఫీ నిరసన ధర్నాలతో రహదారులన్నీ కూడా దద్దరిల్లాయి. మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోగల బిఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదించారు.

సంబంధిత పోస్ట్