పండిత్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ్ కి ఈటెల నివాళులు

58చూసినవారు
నేడు పండిత్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతీని పురస్కరించుకుని మైసమ్మ గూడలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరై దిన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, సామా రంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్, కౌన్సిలర్ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్