30 లక్షల విలువ చేసే నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాలు స్వాధీనం

4510చూసినవారు
అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత పత్తి విత్తనాలను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం, మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు శామీర్పేట పోలీసులతో కలిసి సోమవారం పట్టుకున్నారు. గడ్డంశ్రీకాంత్, గోషిక నవీన్ కుమార్ నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాలను రవాణా చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు, శామీర్పేట పోలీసులు ఉమ్మడిగా ఆపరేషన్ నిర్వహించారు. శ్రీకాంత్, నవీన కుమార్ ను ఆదుపులోకి తీసుకొని విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్