మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీ

74చూసినవారు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. మేడ్చల్ పట్టణంలో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లి 2గంటల్లో తిరిగి వచ్చేసరికి డోర్ విరిగి ఉందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి 9తులాల బంగారం, 5కేజీల వెండితో పాటు 8వేల నగదు అపహరించుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్