చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

60చూసినవారు
చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి
చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదపుశాత్తూ చెరువు లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లీ గ్రామానికి చెందిన షేక్ అమీర్ సోమవారం గ్రామంలో ఉన్న చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాద శాతం చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి మేడ్చల్ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్