వరద కాల్వల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు ఆందోళన

59చూసినవారు
వరద కాల్వల నిర్లక్ష్యంపై బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నేతలు గురువారం ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం విడి కాలనీలు ముంపునకు గురి కాకుండా వర్షపు నీరు నాలాలోకి వెళ్లేందుకు మురుగు నీటి నాలాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్