గాయత్రి దేవి అలంకరణలో గడి మైసమ్మ తల్లి

52చూసినవారు
గాయత్రి దేవి అలంకరణలో గడి మైసమ్మ తల్లి
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆవరణలోని గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రులు పురస్కరించుకొని 4వ రోజు గాయత్రీ దేవిగా అమ్మవారిని అలంకరించారు పూజారులు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్