మల్లారెడ్డి అరాచకాలు బయటకు తీస్తాం: మేయర్

58చూసినవారు
మాజీమంత్రి మల్లారెడ్డి అరాచకాలను బయటకు తీస్తామని బొడుప్పల్ నూతన మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. కార్పొరేషన్లో బీఆర్ఎస్ ఇప్పటివరకు సరైన డ్రైనేజీ సిస్టంను నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇకనుంచి బోడుప్పల్ తై బజార్ వేలం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి సమస్యలు సీఎం రేవంత్ కు తెలుసని, అయన సారథ్యంలో డెవలప్ చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్