మేడ్చల్: రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మహిళ అఘోర

77చూసినవారు
మేడ్చల్: రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మహిళ అఘోర
మేడ్చల్ నియోజకవర్గం కీసర గుట్ట శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారిని మహిళ అఘోర శుక్రవారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని శివలింగానికి చిత బస్వంతో అభిషేకం చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్