మాదిగ కులాలకు, ఉప కులాలకు న్యాయం చేసే సత్తా బీజేపీకే ఉంది

52చూసినవారు
అద్దగుట్ట డివిజన్ పరిధిలో ఎమ్ఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లిఖార్జున్ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం చేశారు. సికింద్రబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. మాదిగలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలన్నారు. మాదిగ కులాలకు, ఉపకులకకు న్యాయం చేయగలిగే సత్తా బీజేపీకే ఉందని, కిషన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్