గడ్డం మహేష్ మర్డర్ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు అరెస్ట్

75చూసినవారు
గడ్డం మహేష్ మర్డర్ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో సహకరించిన శ్రీరాములు, రాజు అంబేద్కర్ నగర్ వాసులు పరారీలో ఉన్నారు. శ్రీరాములు తండ్రి యాదగిరి వయసు 44 సంవత్సరాలు, తోక రాజు వయసు 23 సంవత్సరములు ఎన్ఎఫ్సీ నగర్లో ఉన్నట్లుగా సమాచారం అందగా ఇద్దరినీ అరెస్టు చేశారు. గడ్డం మహేష్ కు చెందిన బంగారం గొలుసు, ఉంగరం, ఒక సెల్ ఫోన్ రికవరీ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్