బిసిలకు బిక్షం వద్దు.. హక్కులు కావాలి: ఆర్. కృష్ణయ్య

555చూసినవారు
బిసిలకు బిక్షం వద్దు.. హక్కులు కావాలి: ఆర్. కృష్ణయ్య
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్. బీజేపీ, బీఆర్ఎస్ బిసిలకు జనాభా ప్రాతిపదికన టికేట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బిసిలకు బిక్షం వద్దని. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్